
అయోధ్య: అయోధ్య (Ayodhya)లోని ధనీపూర్ (Dhannipur) గ్రామంలో మసీదు (Mosque) నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో జరుగనున్న అయోధ్య…
అయోధ్య: అయోధ్య (Ayodhya)లోని ధనీపూర్ (Dhannipur) గ్రామంలో మసీదు (Mosque) నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో జరుగనున్న అయోధ్య…
ఉయ్యూరు, మార్చి 1 : అరాచక, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభు త్వం అధోగతిపాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. పార్టీ చేపట్టిన ఇదేం…
విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సామాన్యుల నడ్డివిరిగేలా కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ బండ ధర పెంచింది. ‘అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పు’ అనే విధానంతో ఎప్పటికప్పుడు…
విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఇందుకోసం నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు.…
కుక్కను చంపడానికి.. పిచ్చిదన్న ముద్ర ఎలాగైతే వేస్తారో.. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ కేంద్రం ఇదే పద్ధతి పాటిస్తోంది. ఏ దశలోనూ చేయూతనివ్వకుండా అడుగడుగునా దానిని…
న్యూఢిల్లీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలకు ముందు… మీకు కూలివాడిలాగా పనిచేస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి’ అని బతిమాలిన వ్యక్తులు, ఇప్పుడు రాచరికాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని నరసాపురం…
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో నంబరు 59 కింద దరఖాస్తు చేసుకొన్న వారందరి స్థలాలను…
యాదగిరిగుట్ట, మార్చి 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వెండి గరుడ సేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం నేత్రపర్వంగా సాగాయి. ప్రత్యేక…
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల మెస్ (డైట్) బిల్లుల పెంపునకు రంగం సిద్ధమైంది. మెస్ బిల్లులను 25 శాతం మేర పెంచాలని…
హైదరాబాద్, హిమాయత్ నగర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. మహిళా దినోత్సవాన దేశంలోని ఆడబిడ్డలకు…